Thursday 10 October 2013

ప్రిన్స్ పాల్ ని పొడిచి చంపిన ఇంజనీరింగ్ విధ్యార్థి

                                                   Principal  Suresh

తమిళనాడు లోని టుటికోరిన్ పట్టణంలో గల ఇన్ ఫేంట్ ఇంజనీరింగ్ కాలేజి ప్రిన్స్ పాల్ ని అక్కడ చదివే ఒక విధ్యార్థి పొడిచి చంపాడు.ఈ సంఘటన నిన్న జరిగింది.ప్రిన్స్ పాల్ డా.ఎల్.ఏఅర్.డి.సురేష్ విధ్యార్థి ని క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్  చేయడం తో ఈ ఘాతుకానికి తలపడ్డాడు.మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తిరునల్వేలి కి పోలీసులు పంపించారు.   Click here

No comments:

Post a Comment