వచ్చే అసెంబ్లీ ఎన్నికలముందు పార్టీ అధిష్ఠానం తెలంగాణా కి సంబందించి ఎలాంటి ప్రధాన నిర్ణయాన్ని తీసుకోకుండా ఉంటే మంచిదని,సీమాంధ్రుల మనోభావాలను అర్ధం చేసుకోవాలని ఈ రోజు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి హైకమాండ్ కి విజ్ఞప్తి చేశారు.తనకి పదవి అనేది చాలా చిన్న విషయమని అన్నారు.ఒక సమస్యని పరిష్కరించడానికి ఇంకొక సమస్యని సృష్టించరాదని చెప్పారు.టైంస్ ఆఫ్ ఇండియా రాసిన కధనం ప్రకారం సోనియా గాంధి దగ్గరగాని,పార్టి సీనియర్ నేతల దగ్గరగాని ముఖ్యమంత్రికి అప్పాయింట్మెంట్ దొరకడం లేదని తెలుస్తోంది.అనివార్యమైతే ప్రత్యేక పార్టీ పెట్టే అవకాశం లేకపోలేదని పలువురు భావిస్తున్నారు.Click here
Monday 7 October 2013
అనివార్యమైతే ప్రత్యేక పార్టీ పెట్టే అవకాశం లేకపోలేదని పలువురు భావిస్తున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలముందు పార్టీ అధిష్ఠానం తెలంగాణా కి సంబందించి ఎలాంటి ప్రధాన నిర్ణయాన్ని తీసుకోకుండా ఉంటే మంచిదని,సీమాంధ్రుల మనోభావాలను అర్ధం చేసుకోవాలని ఈ రోజు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి హైకమాండ్ కి విజ్ఞప్తి చేశారు.తనకి పదవి అనేది చాలా చిన్న విషయమని అన్నారు.ఒక సమస్యని పరిష్కరించడానికి ఇంకొక సమస్యని సృష్టించరాదని చెప్పారు.టైంస్ ఆఫ్ ఇండియా రాసిన కధనం ప్రకారం సోనియా గాంధి దగ్గరగాని,పార్టి సీనియర్ నేతల దగ్గరగాని ముఖ్యమంత్రికి అప్పాయింట్మెంట్ దొరకడం లేదని తెలుస్తోంది.అనివార్యమైతే ప్రత్యేక పార్టీ పెట్టే అవకాశం లేకపోలేదని పలువురు భావిస్తున్నారు.Click here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment