టుటికోరిన్ దగ్గర సముద్రజలాల్లో అక్రమ ఆయుధాలతో ఉన్న యు.ఎస్. వెస్సల్ ని తమిళనాడు కిచెందిన క్యూ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం పట్టుకున్న విషయం తెలిసినదే.మొత్తం దానిలో 32 మంది క్రూ వివిధ జాతీయులు ఉన్నారు.అయితే ఆ షిప్ ని బాగోగులు చూసుకోవడానికి ఇద్దరు నిందితులని దాంట్లో నే ఉంచారు.దానిలో ఒకడైన కొరియన్ జాతీయుడు ( షిప్ ఇంజనీర్) శనివారం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు.కాగా టుటికోరిన్ సమీపం లోని కొంతమంది గ్రామస్తులని కూడా ఈ కేసు లో అనుమానితులుగా తేల్చి పట్టుకున్నట్లు సమాచారం.Click here
No comments:
Post a Comment