Sunday 6 October 2013

ఒళ్ళు మండిన జనాలు రోడ్ల మీదకొచ్చారు



బ్రెజిల్ ప్రభుత్వం 18 బిలియన్  పౌండ్ల ఖర్చుతో ఫుట్ బాల్ టోర్నమెంట్ జరపడం అక్కడి ప్రజలకి మండింది.సరైన పౌర సేవలు లేక,విపరీతమైన పన్ను పోటు తో భాధపడే ప్రజలు ఆ దేశం లో 80 పట్టణాలలో బయటికి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.ఈ విధగా పది లక్షలమంది జనాలు వీధిలోకి వచ్చారు.పోలీసులు వీరి మీద టియర్ గ్యాస్,పెప్పర్ గ్యాస్ ,రబ్బర్ బుల్లెట్స్ ఉపయోగించారు.Click here

No comments:

Post a Comment