Tuesday 5 November 2013

అయిదుగురు పోలీసులని కాల్చిచంపారు



ఈ రోజు 5 గురు పోలీసులని మేఘాలయ రాష్ట్రం లో అక్కడి తీవ్రవాదులు కాల్చి చంపారు.ఆ తీవ్రవాదులు గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ కి చెందినవారు.5 గురు పోలీసులు ఒక ఖైదీని జీపులో తీసుకువస్తుండగా బాంగ్జాకోరె గ్రామం వద్ద తీవ్రవాదులు ఆ వాహనాన్ని అటకాయించి పోలీసులను కాల్చి చంపి వారి ఆయుధాలని సైతం దొంగిలించి ఉడాయించారు.గత వారం లో సదరు తీవ్ర వాద సంస్థ కి చెందిన ఒక కమాండర్ ఇంటిపై రైడ్ చేసి అతని బంధువును పోలీసులు అరెస్ట్ చేయడంతో  ఈ ఘాతుకానికి తెగించినట్లు తెలుస్తోంది.  Click here

No comments:

Post a Comment