Monday 2 December 2013

హీరోలకి ఇస్తున్న ప్రాధాన్యత మాకు దక్కడం లేదు అంటున్న నటీమణి..!



హిందీ సినీ పరిశ్రమ లో హీరోలకి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్నారు.దాంట్లో పావు వంతు కూడా నటీమణులకి దక్కడం లేదు అంటున్నది కంగనా రనౌత్.రెమ్యూనరేషన్ విషయం లోనే కాకుండా ,క్రెడిట్ విషయం లో కూడా అదే ధోరణి ఉన్నది.చెన్నై ఎక్స్ ప్రెస్ సక్సెస్ అయితే ఆ ఘనత అంతా షారుక్ ఖాన్ కే ఇస్తారు ...నిజానికి ఆ చిత్ర విజయం లో దీపిక కి కూడా అంతే పాత్ర వున్నది.ఇలాంటి అనుచిత పోకడలు తగ్గాలి అంటోంది ఈ భామ. కాని అది ఇండియన్ స్క్రీన్ మీద జరిగే పనేనా..? Click here

No comments:

Post a Comment