అవినీతి పై పోరాటం చేస్తామంటూ మొత్తానికి ఢిల్లీ లో పాగావేయబోతున్నారు కేజ్రీవాల్.రేపు బుధవారం తమ మంత్రివర్గాన్ని ప్రకటిస్తామని అన్నారు.ఈ మేరకు ఈ రోజు ఢిల్లీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ని కలిసి దానికి సంబందించిన వ్యవహారాలు మాటాడినట్టు తెలిసింది.ప్రమాణ స్వీకారానికి ముందే తమ మంత్రి వర్గాన్ని ప్రకటిస్తామని తెలిపారు. మనీష్ శిశోడియా కి కీలక పదవి లభించవచ్చని తెలుస్తున్నది. Click here
No comments:
Post a Comment