సీనియర్ సిటిజన్స్ కి ముంబాయి హైకోర్ట్ తగు గౌరవం ఇవ్వాలని నిర్ణయించింది.60 ఏళ్ళు వయసు దాటిన వారు కేసుల హియరింగ్ కి సంబందించి తమకి ప్రయారిటి ఇవ్వమని కోరితే ముందు వారికే అవకాశం కల్పించనున్నది.ఈ మేరకు గత నెల 3 వ తేదీన హైకోర్ట్ రిజిస్ట్రార్ ఓ సర్క్యులర్ విడుదల చేసింది.సీనియర్ సిటిజన్స్ ఇన్వాల్వ్ అయిన కేసుల్లో ఈ వెసులుబాటు ఇవ్వడానికి ముంబాయి హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఇంకా ఇతర న్యాయమూర్తులు ఇచ్చిన మార్గదర్శకాల వల్ల ఈ ఆదేశాలు విడుదల అయినట్లు తెలిసింది.Click here
No comments:
Post a Comment