Monday 9 December 2013

సీనియర్ సిటిజన్స్ కి ముంబాయి హైకోర్ట్ తగు గౌరవం ఇవ్వాలని నిర్ణయించింది



సీనియర్ సిటిజన్స్ కి ముంబాయి హైకోర్ట్ తగు గౌరవం ఇవ్వాలని నిర్ణయించింది.60 ఏళ్ళు వయసు దాటిన వారు కేసుల హియరింగ్ కి సంబందించి తమకి ప్రయారిటి ఇవ్వమని కోరితే ముందు వారికే అవకాశం కల్పించనున్నది.ఈ మేరకు గత నెల 3 వ తేదీన హైకోర్ట్ రిజిస్ట్రార్ ఓ సర్క్యులర్ విడుదల చేసింది.సీనియర్ సిటిజన్స్ ఇన్వాల్వ్ అయిన కేసుల్లో ఈ వెసులుబాటు ఇవ్వడానికి ముంబాయి హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఇంకా ఇతర  న్యాయమూర్తులు ఇచ్చిన మార్గదర్శకాల వల్ల ఈ ఆదేశాలు విడుదల అయినట్లు తెలిసింది.Click here

No comments:

Post a Comment