అవును గత నెల లో విడుదలైన మళయాళం సినిమా "దృశ్యం" నటుడు విక్రం కి బాగా నచ్చిందట.దాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి అతను రైట్స్ కూడా తీసుకున్నాడట.జీతు జోసఫ్ దర్శకత్వం లో మోహన్ లాల్,మీనా ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే కేరళ లో అన్ని వర్గాలనుంచి ప్రశంసలు అందుకున్నది.మోహన్ లాల్ ఇద్దరు టీనేజ్ ఆడపిల్లల కి తండ్రిగా చేశాడు.కుటుంబ కధాచిత్రాలలో ఒక నూతన ఒరవడిని సృష్టించిన సినిమాగా దీన్ని పేర్కొంటున్నారు. Click here
No comments:
Post a Comment