Saturday 4 January 2014

నటుడు విక్రం కి ఈ సినిమా బాగా నచ్చిందట..!



అవును గత నెల లో విడుదలైన మళయాళం సినిమా "దృశ్యం" నటుడు విక్రం కి బాగా నచ్చిందట.దాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి అతను రైట్స్ కూడా తీసుకున్నాడట.జీతు జోసఫ్ దర్శకత్వం లో మోహన్ లాల్,మీనా ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే కేరళ లో అన్ని వర్గాలనుంచి ప్రశంసలు అందుకున్నది.మోహన్ లాల్ ఇద్దరు టీనేజ్ ఆడపిల్లల కి తండ్రిగా చేశాడు.కుటుంబ కధాచిత్రాలలో ఒక నూతన ఒరవడిని సృష్టించిన సినిమాగా దీన్ని పేర్కొంటున్నారు. Click here

No comments:

Post a Comment