Friday 21 March 2014

డిజిటాల్ యాక్టివిజం అవార్డ్ పొందిన భారతీయ జర్నలిస్ట్



శుబ్రాన్షు చౌధరి అనే భారతీయ జర్నలిస్ట్ ..నిన్న లండన్ లో డిజిటాల్ యాక్టివిజం అవార్డ్ స్వీకరించారు.Mainstream journalism కి దూరం ఉండి సమస్యలు చెప్పుకోవాడానికి అవకాశం లేని ఆదివాసీలకు వారి వార్తలని వారే మొబైల్ ఫోన్ ల ద్వారా చెప్పి ..మళ్ళీ ఆ వార్తలు అందరికి కనిపించి వినిపించే విధంగా ఓ న్యూస్ నెట్వర్క్ ని నిర్మించిన ఆయనకి ఈ అవార్డ్  లభించింది.దీనివల్ల మారుమూల నిరుపేద ఆదివాసి ప్రజలు తమ గోడుని ప్రపంచం తో విన్నవించుకోవడానికి అవకాశం లభించింది.CGNet swara అనేపేరుతో నడుస్తున్న ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఒక వెబ్సైట్ ని కూడా కలిగివుంది.Click here

No comments:

Post a Comment