Friday 28 March 2014

స్విస్ ప్రభుత్వం బదులివ్వకుంటే G20 కి వెళతాం: పి.చిదంబరం



స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల ఖాతాలకి సంబందించి వివరాలు ఇమ్మని లేఖ రాసినప్పటికి ఆ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ..ఇక ఇలా అయితే తాము G20 వంటి యూరోపియన్ ఫోరం లలోకి వెళ్ళి ఈ సమస్యని ప్రస్తావిస్తామని కేంద్ర విత్తమంత్రి పి.చిదంబరం తెలిపారు. Double Taxation avoidance agreement ని స్విస్ గౌరవించాలని అన్నారు.దీనిపై స్విస్ ప్రధినిధి బెర్న్ లో స్పందిస్తూ లేఖ తమకు అందిందని త్వరలోనే జవాబిస్తామని వెల్లడించారు. Click here  

No comments:

Post a Comment