పాకిస్తాన్ లోని జియో టివి లో యాంకర్/జర్నలిస్ట్ గా పనిచేస్తున్నహమిద్ మీర్ పై ఈ రోజు కొందరు దుండగులు తుపాకులతో కాల్చగా రెండు బులెట్ లు తగిలి గాయపడ్డాడు.తమ విధులు ముగించుకుని కారులో వస్తున్న ఆయన్ని నలుగురు వ్యక్తులు రెండు బైక్ లపై వెంటాడి మరీ కాల్పులు జరిపారు.వెంటనే ఆసుపత్రికి చేర్చడం తో ప్రాణాపాయం తప్పినట్లుగా తెలుస్తోంది.Click here
No comments:
Post a Comment