ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ నుంచి నగ్మా,మధుర నుంచి హేమమాలిని పోటీ చేస్తుండటం తో మరి ఎందుకనో గాని అక్కడిజనాలు వాళ్ళని తాకాలని,సన్నిహితంగా ఉండాలని తెగ ఆరాటపడుతున్నారు.ఇప్పటికి మూడు సార్లు నగ్మా జనాల్లో కెళ్ళినప్పుడు ఇబ్బంది పడ్డారు.ఆమె ని ఆలెవెల్లో తాకడానికి పోటిపడుతున్నారు.ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిన్ హ వారిరివురికి ఎక్కువ సెక్యూరిటి ఇవ్వవలసిందిగా ఈరోజు ఆయా జిల్లా కలెక్టర్లను కోరారు.ఇంతాచేసి ఈ పాపులారిటి గెలవడానికి సహకరిస్తుందా లేదా అనేది వేచిచూడవలసిందే. Click here
No comments:
Post a Comment