చత్రపాల్ యాదవ్,ఉర్వేష్ యాదవ్, ఇంకా ముగ్గురు వ్యక్తులు ఉత్తర్ ప్రదేశ్ లో ఈ నెల లో చోటుచేసుకున్న దళిత యువతుల రేప్ ఇంకా మర్డర్ కేసులో అరెస్ట్ కాబడ్డారు.వీరు పోలిస్ కానిష్టేబుల్స్ గా తెలుస్తున్నది.వీరిని సస్పెండ్ చేసినట్లుగా ఎస్.పి.సక్సేనా మీడియా కి తెలిపారు. ఈ రోజు శనివారం ఉదయం ఇద్దరిని అరెస్ట్ చేశారు.Click here
No comments:
Post a Comment