Saturday 31 May 2014

దళిత సోదరీమణుల మర్డర్ కేసులో అరెస్టయిన పోలిస్ కానిస్టేబుల్స్.



చత్రపాల్ యాదవ్,ఉర్వేష్ యాదవ్, ఇంకా ముగ్గురు వ్యక్తులు ఉత్తర్ ప్రదేశ్  లో ఈ నెల లో చోటుచేసుకున్న దళిత యువతుల రేప్ ఇంకా మర్డర్ కేసులో అరెస్ట్ కాబడ్డారు.వీరు పోలిస్ కానిష్టేబుల్స్ గా తెలుస్తున్నది.వీరిని సస్పెండ్ చేసినట్లుగా ఎస్.పి.సక్సేనా మీడియా కి తెలిపారు. ఈ రోజు శనివారం ఉదయం  ఇద్దరిని అరెస్ట్ చేశారు.Click here

No comments:

Post a Comment