ఆదివారం రాత్రి పాకిస్తాన్ లోని కరాచి ఇంటర్నేషనల్ విమానాశ్రయం లో 10 మంది తీవృవాదులు జొరబడి బాంబులతో విధ్వంసం సృష్టిస్తూ ఆ తర్వాత సెక్యూరిటి సిబ్బందిపై దాడి చేశారు.సుమారుగా 6 గంటలు పాటు జరిగిన పోరాటం లో పాక్ సైన్యం పదిమంది ని చంపివేసింది.కాగా మిగతా 11 మంది చనిపోయినవారు ఇతరులుగా చెబుతున్నారు.తాలిబన్ల పై ఉక్కుపాదం మోపే దిశగా నవాజ్ షరీఫ్,సైన్యం యోచిస్తున్న ఈ దశలో దాడి జరగడం చూస్తుంటే అది వారికి సంబందించిన పనేనని కొన్ని వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.ఏ సంస్థ ఇంతవరకు ఎలాంటి ప్రకటన దాడుల విషయం లో చేయలేదు.Click here
No comments:
Post a Comment