వెస్ట్ బెంగాల్ లోని కూచ్ బీహార్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న రేణుకా సిన్ హా బంగారు గొలుసుని నిన్న ఆదివారం ఢిల్లీ లో బంగ భవన్ దగ్గర మోటార్ సైకిల్ మీద వచ్చిన దొంగలు తెంచుకొని పారిపోయారు.తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన ఆ ఎం.పి.పోలీసులకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.మొత్తానికి ఎం.పి.లకి కూడా ఈ చై న్ స్నాచర్ల బాధతప్పడం లేదు. Click here
No comments:
Post a Comment