Saturday 5 July 2014

బాడీ ని 11 ముక్కలుగా కోసి చంపిన లిక్కర్ మాఫియా



పశ్చిమ బెంగాల్ లో ని 24 పరగణా ల్లో ఉన్న ఆ గ్రామం పేరు కుల్బేరియా.అక్కడి లిక్కర్ మాఫియా ని ఎదిరించి పోరాడిన సౌరవ్ చౌధురి(19) అనే కాలేజీ విద్యార్ధిని కొందరు దుండగులు చిత్రహింసల కి గురిచేసి ఆపై 11 ముక్కలుగా కోసి దారుణంగా హత్య చేశారు. ఆ యువకుని బాడీ కలకత్తా కి 100 కి.మీ.దూరం లో ఒక చోట నిన్న దొరికింది.కొన్ని రోజులుగా అక్కడ మద్యం డెన్ లు ఏర్పాటు చేసిన  సారా వ్యాపారులను సౌరబ్ నాకత్వం లో కొంతమంది యువకులు ప్రతిఘటించారు.బెదిరింపులు చేసినా వీరు లొంగ లేదు.దానితో ఈ చర్యకి పాల్పడ్డారు.కుటుంబసభ్యులు మాట్లాడుతూ 7 గురు పై కేసు పెట్టినట్లు తెలిపారు.నిందితుల్లో కొంతమంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారుగా తెలుస్తున్నది.Click here

No comments:

Post a Comment