Saturday 5 July 2014

పార్టీ కోసమంటు 40 కోట్లు డిమాండ్ చేసిన మాజీ ముఖ్యమంత్రి



నిన్న రాత్రి బెంగుళురు లో ఒక ఆడియో టేప్ రిలీజయి నివ్వెరపరిచింది.మాజీ ముఖ్య మంత్రి,ప్రస్తుత జనతాదళ్(ఎస్) అధినేత హెచ్.డి.కుమారస్వామి  MLC టికెట్ ఆశించిన ఒక వ్యక్తి నుంచి 40 కోట్లు పార్టీ కోసం డిమాండ్ చేసినట్లుగా దానిలో ఉన్నది.గత జూన్ లో నమోదయిన ఈ సంభాషణను నిన్న రిలీజ్ చేసినట్లు తెలుతోంది.ప్రస్తుత ముఖ్యమంత్రి తమ ఎం.ఎల్.ఏ.లను ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇచ్చి తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారని ..కనుక వారి ఖర్చులను తాను భరించి వాళ్ళని వెళ్ళకుండా చేయడానికి 40 కోట్లు అవసరమని చెబుతున్నట్లు ఈ టేప్ లో ఉంది.బిజాపుర్ జిల్లాకి చెందిన విజయ్ గౌడ పాటిల్ తో ఈ మాటలు జరిగినట్లు తెలుస్తున్నది.Click here     

No comments:

Post a Comment