తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినందుకు సంతోషమే గాని తనకి ఒలింపిక్ కాంస్య పతకం వచ్చిన సందర్భం లో ఇస్తానన్న నగదు బహుమతి ని ఈనాటికి ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయమని బాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన ట్విట్టర్ లో నిన్న పోస్ట్ చేసింది.ఆంధ్రప్రదేశ్ గా కలిసివున్న ఉన్న సమయం లో 2012 లో ఆమె ఒలింపిక్ విజేత గా నిలిచిన విషయం విదితమే. Click here
Because she was not minority category....... have not any vote bank
ReplyDeleteAll are equal before law.
ReplyDeleteBut some are more equal.