Thursday 3 July 2014

షీలా దీక్షిత్ వైభవం ఆ రోజుల్లో అలా ఉండేది.



ఢిల్లీ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు 31 ఎయిర్ కూలర్లు,15 డిసర్ట్ కూలర్లు,23 హీటర్లు, 16 ఎయిర్ ప్యూరిఫైర్లు ,12 గీజర్లు ఆమె నివాసం ఉండే బంగ్లా లో వాడేవారట.ఈ విషయాన్ని RTI చట్టాన్ని ఉపయోగించి ఓ వ్యక్తి రాబట్టారు.ప్రస్తుతం కేరళ గవర్నర్ గా ఉన్న ఆమె కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్ని సైతం కాదని రిజైన్ చేయకుండా పదవి లో కొనసాగుతున్నారు.ఇలా మొండి గా కొనసాగుతున్న గవర్నర్ల పట్ల కేంద్రం  కఠిన వైఖరి అవలంబించే అవకాశమున్నట్లు తెలుస్తున్నది.Click here

No comments:

Post a Comment