భారత దేశ ఆర్ధికవ్యవస్థలో పార్శీలకున్న స్థానం చాలా విశిష్టమైనది.సంఖ్యాపరంగా వారు మనదేశం లో కేవలం 70,000 మంది మాత్రమే ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా 1,50,000 దాకా ఉంటారని ఒక అంచనా.ఇటీవల ఈ పార్శీల నేపధ్యం గా Qissa-e-Parsi అనే అరగంట నిడివి డాక్యుమెంటరీని దివ్యా కవాస్జీ,శిల్పి గులాటి అనే మహిళలిద్దరు తీశారు.గతనెలలో ఫ్రేం ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇది ప్రదర్శింపబడింది.పార్శీల చరిత్ర లో ప్రతి గుర్తుంచుకోదగ్గ విషయాన్ని ఈ డాక్యుమెంటరీ లో రికార్డ్ చేశాము అంటున్నారు వీళ్ళు.Click here
No comments:
Post a Comment