Friday 3 October 2014

ఆ భారతీయ సినిమా ని పాకిస్తాన్ నిషేదించనున్నదా..?



ఇండియన్ సినిమాల్ని దిగుమతి చేసుకోవడం లో నాల్గవ స్థానం లో ఉన్న పాకిస్తాన్ ఇటీవల భారత్ లో విడుదలైన హైదర్ అనే సినిమా ని తమ దేశం లో ప్రదర్శనకి అనుమతించకపోవచ్చని వార్తలు వెలువడుతున్నాయి.షేక్స్పియర్ నాటకం హాంలెట్  ని ప్రస్తుత తరానికి అనుగుణంగా మార్చి తెరకెక్కించిన ఈ చిత్రం లో కాశ్మీర్ కి సంబందించి వారికి గిట్టని వ్యాఖ్యలు ఉన్నాయిట.గతం లో కూడా ఏజెంట్ విక్రం,ఏక్ థ టైగర్ అనే బాలీవుడ్ సినిమాల్ని కూడా పాకిస్తాన్ నిషేదించింది.విశాల్ భరధ్వాజ్ దర్శకత్వం లో వెలువడిన హైదర్ సినిమా లో హీరో షాహిద్ కపూర్ కాగా దీని ఇతివృత్తం ఆసక్తిదాయకంగా ఉందని సినిమాప్రియులు అంటున్నారు.Click here  

No comments:

Post a Comment