నటి త్రిషకి నిన్న తమిళ వ్యాపారవేత్త వరున్ మణియన్ తో ఎంగెజ్మెంట్ అయిందని వార్త.ట్విట్టర్ లో కూడా హల్ చల్ చేస్తున్నదీ మాట.వరుణ్ రేడియన్స్ రియాలిటి డెవలపర్స్ ఇండియా లిమిటెడ్ కి ఎం.డి.గా ఉన్నాడు.సినిమా నిర్మాణంలో కూడా ఉన్నాడు.వాయిముడి పేసవుం అనే సినిమా కి నిర్మాత గా వ్యవహరించాడు.Click here
No comments:
Post a Comment