మొత్తానికి సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ ఒక సంచలన నిర్ణయమే తీసుకోబోతున్నదా అనిపిస్తున్నది.ఇప్పటిదాకా సిగరెట్ లని లూజు గా ఒకటి రెండు అమ్ముతున్నారు గదా అవసరాన్ని బట్టి,ఇకమీదట కొంటే సిగరెట్ పాకెట్ మాత్రమే కొనాలట.ఈ నిర్ణయం ఓ అంతర్జాతియ కమిటీ రికమండేషన్ ప్రకారం తీసుకోనున్నారు.స్టూడెంట్ లు,పిల్లలు లూజు గా దొరికే సిగరెట్ లని ఈజీ గా కొనేస్తున్నారని పాకెట్ అమ్మకాల్ని మాత్రమే అనుమతిస్తారట ఇకమీదట.ఇది ఎవరకి లాభకరంగా మారుతుందో వేచి చూడవలసిందే.Click here
No comments:
Post a Comment