Saturday 3 January 2015

నా పేరుని "పద్మభూషణ్" అవార్డ్ కి ఎందుకు పంపించలేదు అంటున్నదామె..!



ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ తో పాటు ఇంకా ఎన్నో అవార్డులు పొందిన నేను పద్మభూషణ్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ దాన్ని హోం మంత్రిత్వ శాఖ కి పంపకుండ తొక్కి పెట్టిందని అంటోది బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ .వారినడిగితే రెండు పద్మ అవార్డుల నడుమ కనీసం గేప్ 5 ఏళ్ళు ఉండాలని అంటున్నారు..మరి అదే క్రీడా మంత్రిత్వ శాఖ వారు సుశీల్ పేరుని పైకి పంపించడం లో ఆ రూల్ ని ఎందుకు పాటించలేదు అంటున్నది ఈమె. నా తర్వాతనే అతనికి పద్మశ్రీ వచ్చింది గదా అంటున్నది సైనా.కాబట్టి తన పేరుని పరిశీలనకి తీసుకోవాల్సిందేనని అంటున్నది.Click here 

No comments:

Post a Comment