Wednesday 25 February 2015

అలనాటి అడవి రాముడు సినిమా కెమెరా మెన్ ఈరోజు మరణించారు



జయనన్ విన్సెంట్ ఈ పేరు ఈతరం వారికి పెద్దగా తెలియకపోవచ్చునేమో గాని చరిత్ర సృష్టించిన దర్శకేంద్రుని సూపర్ హిట్ సినిమాలకి చాలా వాటికి ఆయనే కెమెరా మెన్.అడవి రాముడు,బొబ్బిలి సిమ్హం,సోగ్గాడు,మేజర్ చంద్రకాంత్ వంటి ఎన్నో హిట్ సినిమాలకి తన కెమెరా ద్వారా జీవం పోశారు.ఆయన పని చేసిన చివరి సినిమా అన్నమయ్య .ఆ తర్వాత ఆయన రిటైర్ అయ్యారు.ఎనిమిది పదులు దాటిన వయసులో ఆయన ఈ రోజు కన్ను మూశారు.Click here 

No comments:

Post a Comment