Saturday 14 March 2015

మీకు చేతనైతే ఆ సెక్షన్ కింద అరెస్ట్ చేయండి అంటున్ననాడాయన..!


మహత్మా గాంధీ ,సుభాష్ చంద్ర బోస్ ల మీద వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ జస్టిస్ మార్కండేయ కట్జూ కి మళ్ళీ కోపం వచ్చింది.తన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించి ఎఫైఆర్ తెరవాలన్న ఓ లోక్ సభ సభ్యునికి ఆయన ఒక సలహా ఇచ్చారు.తనని ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు..ఒక పని చేస్తే సరి..పిచ్చివాళ్ళ మీద పెట్టే కేసు పెట్టడానికి ఓ సెక్షన్ ఉంది.దాని కింద నన్ను మూసి ఏదైనా పిచ్చాసుపత్రి కి పంపండి అని ఆయన ఘాటుగా తన బ్లాగులో వ్యాఖ్యానించాడు.Click here 

No comments:

Post a Comment