దుఖ్ తరన్ ఎ మిల్లత్ సంస్థ బాధ్యురాలు గా జమ్ము కాశ్మీర్ లో ప్రాచుర్యం పొందిన ఆసియా ఆంద్రబీ ని బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది.పాకిస్తాన్ డే ని జరిపి మిఠాయిలు పంచినందుకు గాను ఈ చర్య చేపట్టారు.గత 35 ఏళ్ళుగా భారత్ స్వాతత్ర్య దినోత్సవాన్ని గాక పాక్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని మాత్రమే వీరు జరుపుతున్నారు.అంతే కాదు పాక్ గనక క్రికెట్ లో గెలిస్తే అనేక జెండాలు మా లోయలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నాయని అంటున్నదామె.Click here
No comments:
Post a Comment