Tuesday 31 March 2015

ఖడ్గ మృగం నిన్న చేసిన దారుణం మీకు తెలుసా..?



నేపాల్ లోని హెతడ అనే ఊర్లోకి నిన్న రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఒక ఖడ్గ మృగం తప్పించుకుని వచ్చింది.వీధుల్లో వీరంగం వేస్తూ ఒక 61 ఏళ్ళ స్త్రీని చంపి వేసి ఆరుగుర్ని గాయపరిచింది.నిజానికి చాలా అరుదు గా అవి మనుషుల జోలికి వస్తాయిట.ఇంచు మించు అడవి లోనుంచి 20 కి.మీ. ల దూరం నడుచుకుంటూ వచ్చిందని అక్కడి పోలీస్ శాఖ ప్రతినిధి శిషు శర్మ చెబుతున్నారు.మళ్ళీ దాన్ని రిజర్వ్ ఏరియా లోకి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకోసం ఓ ఏనుగు ని తెప్పిస్తున్నట్లు వార్త.Click here

No comments:

Post a Comment