రాంచీ వీధి లో హాయిగా బుల్లెట్ వేసుకొని వస్తున్న క్రికెట్ హీరో ధోని కి నిన్న జార్ఖండ్ పోలీస్ లు రూ.450/- లు ఫైన్ వేశారు.కారణం ఆ బండికి ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ఫేక్ దట.అదీ విషయం.అయితే ఈ మొత్తాన్ని ఆయన బావ మరిది గుప్తా నిన్న సాయంత్రం పోలీస్ లకి చెల్లించాడు. మార్చి 15 నుంచి స్పెషల్ డ్రైవ్ మొదలెట్టారు అక్కడి ట్రాఫిక్ సిబ్బంది.Click here
No comments:
Post a Comment