ప్రసిద్ధ హిందీ నటి,ప్రస్తుతం మథుర నుంచి పార్లమెంట్ సభ్యురాలు గా ఉన్న హేమామాలిని కి ఈ రోజు రాజస్థాన్ లోని ధౌసా పట్టణం వద్ద కారు ఆక్సిడెంట్ జరగ్గా తలకి తీవ్ర గాయాలు అయినాయి.ఆమెని జైపూర్ ఆసుపత్రికి తరలించారు.హేమా మెర్సిడెస్ కారు ఆల్టో కారుని ఢీకొనడం తో ఈ ప్రమాదం జరిగింది.Click here
No comments:
Post a Comment