Thursday 3 December 2015

మొత్తం దేశం లోనే ఎక్కువ వేతనం తీసుకోబోతున్న లెజిస్లేటర్లు...



మొత్తం దేశం లోనే ఎక్కువ వేతనం తీసుకోబోతున్న లెజిస్లేటర్లు ఇప్పుడు ఎవరయ్యా అంటే ఢిల్లీ ఎం.ఎల్.ఏ. లేనని చెప్పాలి.ఆ మేరకు అక్కడి అసెంబ్లీ లో ఈ రోజు బిల్లు పాసయింది.వేతనం అన్ని పేకేజీలతో కలిపి మూడు లక్షల ఇరవై వేల దాకా ప్రతి నెలకు ఇక పొందుతారు.కేంద్ర ప్రభుత్వం ఆమోదించవలసి ఉన్నది.ఇది పబ్లిక్ ఫండ్స్ ని దుర్వినియోగ పరచడమేనని అజయ్ మాకెన్ (ఢిల్లీ కాంగ్రెస్ నేత) అభిప్రాయపడగా ఆప్ నేతలు మాత్రం ఆ మాత్రం జీతాలు లేకపోతే అన్ని రేట్లు పెరిగిన ఈ రోజుల్లో నెగ్గుకు రావడం ప్రజా ప్రతినిధులకి కష్టం అంటున్నారు.Click here

No comments:

Post a Comment