Friday 19 February 2016

ఎయిడ్స్ బాధితులకు రుణాలు ఇస్తున్నారు



చత్తిస్ ఘడ్ రాష్ట్రం లో ఎయిడ్స్ బారిన పడిన మహిళలకు ఒక్కొక్కరికి పది వేలు, గ్రూప్ గా వచ్చిన ఎస్ హెచ్ జి మహిళలకి లక్ష రూపాయల చొప్పున రుణాలివ్వడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.నామ మాత్రపు వడ్డీ ఉంటుంది.చత్తిస్ ఘడ్ మహిళా కోష్ పేరు తో పధకం మొదలయింది.అన్ని జిల్లాల కలెక్టర్లకి ఈ మేరకు ఉత్తర్వులు వెళ్ళాయి.ఏదో వ్యాపారం చేసుకొని జీవించడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుందని వారి భావన. 

No comments:

Post a Comment