Saturday 7 May 2016

ICSE టాపర్ ఒడిశా లోని బాలొంగీర్ కుర్రాడు



నిన్న శుక్రవారం ICSE పదవ తరగతి ఫలితాలు వెలువడగా ఆల్ ఇండియా టాపర్ గా ఒడిశా రాష్ట్రం లోని బాలొంగీర్ కి చెందిన అబినీత్ పరిచ్చ 99.2 శాతం మార్కు ల తో నిలిచాడు.రెండవ స్థానం బెంగుళూర్ కి చెందిన సుదర్శన్ సాధించాడు.మామూలుగా మూడు గంటల పాటు ప్రతి రోజు చదివేవాడినని ,పరీక్షలప్పుడు మాత్రం 5 గంటలు చదివేవాడినని చెప్పాడు.స్పేస్ సైంటిస్ట్ కావాలనేది తన లక్ష్యంగా తెలిపాడు.ఒక చిన్న పట్టణం నుంచి జాతీయ స్థాయి లో ప్రధమ స్థానం సాధించిన ఆ విధ్యార్థిని ఆ కుర్రాడు చదివిన లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ టీనా జోసెఫ్ ప్రత్యేకంగా అభినందించారు. 

No comments:

Post a Comment