Thursday 21 July 2016

అడ్వకేట్ల చేతి లో జర్నలిస్ట్ లకి గాయాలు...



ఈ రోజు కేరళ రాజధాని తిరువనంతపురం లోని హైకోర్ట్ లో న్యాయవాదులకి,జర్నలిస్ట్ లకి వాగ్వివాదం చెలరేగి దెబ్బలాట కి దారి తీసింది.ఆసియా నెట్ టివి,జీవన్ టివి రిపోర్టర్లకి గాయాలయ్యాయి.జూలై 14 న గవర్నమెంట్ ప్లీడర్ ధనేష్ మాథ్యు మంజురన్ ని ఒక మహిళ ని కించపరిచిన కేసు లో అరెస్ట్ చేయడం జరిగింది,ఆ తరువాత బెయిల్ కూడా వచ్చింది.ఈ ఘటన విషయం లో  వివరణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాటా మాటా పెరిగి  అడ్వకేట్లు జర్నలిస్ట్ ల్ని చితక బాదారు. 

No comments:

Post a Comment