Monday 8 August 2016

జాతీయ గీతాన్ని పాడటం లో తప్పు లేదు: ఎం.ఏ ఖలీద్



అలహాబాద్ లోని సైదా బాద్ లో ఉన్న ఒక పాఠశాల యాజమాన్యం జాతీయ గీతం పాడటాన్ని వ్యతిరేకించిన నేపధ్యం లో నేడు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.ముంబాయి లో అనేక పాఠశాలలు,కాలేజీ లను నడిపే అంజుమన్ -ఎ-ఇస్లాం ట్రస్ట్ అధ్యక్షుడు జహీర్ కాజీ ఈ చర్యని ఖండిస్తూ ముందు దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలని ,జాతీయ గీతాన్ని పాడగూడదని   నిషేధించరాదని తెలిపారు.సామాజిక కార్యకర్త ఎం.ఏ.ఖలీద్ మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం అజాద్ వంటి వారే జాతీయ గీతం పాడారని,దేశ ప్రజల్ని ఏకం చేసే జాతీయ గీతాన్ని అవమానించరాదని చెప్పారు.

No comments:

Post a Comment