Tuesday 12 May 2015

భారతీయులు తక్కువ రకం మనుషులు: చైనా డైలీ



ఈ రోజు మంగళ వారం చైనా దేశం లోని కమ్యూనిష్ట్ పార్టీ  అధికారిక మీడియా గా చెప్పబడే పీపుల్స్ డైలీ లో భారతీయుల పై దుమ్మెత్తి పోశాడు హు ఝియాంగ్ అనే రచయిత.భారతీయులు తక్కువ రకం మనుషులు ,నరేంద్ర మోడీ లాంటి ట్రిక్స్ చేసే వ్యక్తిని ప్రధాని గా ఎన్నుకున్నారంటేనే తెలుస్తోందది. అక్కడి మీడియా కూడా అర్ధం పర్ధం లేకుండా చైనా వ్యతిరేకతని ప్రచారం చేస్తుంది.మోడి అరుణాచల్ వంటి వివాదస్పద ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు,అలాగే దలైలామా ని సమర్దించడం మానుకోవాలి ,టిబెట్ విషయాన్ని వదిలిపెట్టాలి .అప్పుడే ఇరుదేశాల మధ్య మచి సంభంధాలు సాధ్యం అవుతాయి అని పేర్కొన్నారు.ప్రధాని మోడి రెండు రోజుల్లో చైనా వెళతారు అనగా ఈ విషయం పైకి ఎత్తడం గమనార్హం.Click here

No comments:

Post a Comment