Wednesday 16 April 2014

మాదక ద్రవ్యాలతో పట్టుబడిన మహిళ....!



ఈ రోజు తిరువనంతపురం విమానాశ్రయం లో మాదక ద్రవ్యాలతో ఒక జింబాబ్వె మహిళ పట్టుబడింది.అంతర్జాతీయ మార్కెట్ లో దాని విలువ 10 కోట్ల రూపాయలుగా తేలింది.మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిందీమె.దక్షిణాఫ్రికా లో ని జోహన్నస్ బర్గ్ చెందిన చెందిన వ్యక్తిగా గుర్తించారు.Click here

No comments:

Post a Comment