మన దేశం లో నీటి లో కట్టబడిన అతి పెద్ద మెట్రో టన్నెల్ కోల్కతా లో ఉంది. హుగ్లీ నది లో దీన్ని నిర్మించారు.
దీన్ని నిర్మించి మొదలుపెట్టిన రెండురోజుల్లోనే 1,35,000 మంది జనాలు ఎక్కారు. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ వరకు ఈ మెట్రొ ప్రయాణిస్తుంది.
హుగ్లీ నది లో 32 మీటర్లు అడుగున ఈ టన్నెల్ ని నిర్మించారు.ఏప్రిల్ 2023 లో ప్రారంభమయింది. టికెట్ ఖరీదు యాభై రూపాయలు.
దీన్ని 4,965 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు. టన్నెల్ పొడవు 4.8 కి.మీ. ఉంటుంది.
No comments:
Post a Comment