Thursday 12 December 2013

బ్రహ్మానందం... బాలీ వుడ్ లో



ఈశ్వర్,టక్కరి దొంగ,శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. లాంటి తెలుగు సినిమాలకి దర్శకత్వం వహించిన జయంత్ సి పరాంజి ఇప్పుడు కన్నడంలో నిన్నిందలే అనే సినిమా కి దర్శకత్వం చేస్తున్నాడు.పునీత్ రాజ్ కుమార్ హీరో గా నటిస్తుండగా తెలుగు కామెడీ స్టార్ బ్రహ్మానందం మొదటిసారిగా ఈ కన్నడ చిత్రం లో నటిస్తున్నాడు.త్వరలో బాలీవుడ్ కి కూడా 'వెల్ కం 2' అనే చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నాడు.  Click here

No comments:

Post a Comment