ఈశ్వర్,టక్కరి దొంగ,శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. లాంటి తెలుగు సినిమాలకి దర్శకత్వం వహించిన జయంత్ సి పరాంజి ఇప్పుడు కన్నడంలో నిన్నిందలే అనే సినిమా కి దర్శకత్వం చేస్తున్నాడు.పునీత్ రాజ్ కుమార్ హీరో గా నటిస్తుండగా తెలుగు కామెడీ స్టార్ బ్రహ్మానందం మొదటిసారిగా ఈ కన్నడ చిత్రం లో నటిస్తున్నాడు.త్వరలో బాలీవుడ్ కి కూడా 'వెల్ కం 2' అనే చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నాడు. Click here
No comments:
Post a Comment