గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ లో చెలరేగిన అల్లర్లు అందరకీ తెలిసిందే.దానికి తగినవిధంగా మీ కక్ష తీర్చుకోవాలంటే బి జె పి కి ఓటు వేసి తీరాలని అంటున్నారు మోడి మితృడు అమిత్ షా.సోమవారం యు.పి. లో పోలింగ్ దృష్ట్యా ఈ పిలుపునిచ్చారు.ఈ రోజు ఆయన ఆ రాష్ట్రం లో కార్యకర్తల సమావేశాల్లో,రోడ్ షోల్లో ఫాల్గొని ఉత్సాహపరిచారు.అమిత్ షా పిలుపు మతవిద్వేషాల్ని రెచ్చగొట్టేలా వుందని ప్రత్యర్ది వర్గాలు అంటున్నాయి.గత ఏడు ముజాఫర్ నగర్ లో జాట్ లకి,ముస్లిం లకి మధ్య జరిగిన కలహాలు కొన్ని డజన్ల మంది మృతిచెందిన విషయం తెలిసిందే. Click here
Saturday 5 April 2014
మీ పగ ని ఇలా తీర్చుకొండి అంటున్న మోడి మితృడు..!
గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ లో చెలరేగిన అల్లర్లు అందరకీ తెలిసిందే.దానికి తగినవిధంగా మీ కక్ష తీర్చుకోవాలంటే బి జె పి కి ఓటు వేసి తీరాలని అంటున్నారు మోడి మితృడు అమిత్ షా.సోమవారం యు.పి. లో పోలింగ్ దృష్ట్యా ఈ పిలుపునిచ్చారు.ఈ రోజు ఆయన ఆ రాష్ట్రం లో కార్యకర్తల సమావేశాల్లో,రోడ్ షోల్లో ఫాల్గొని ఉత్సాహపరిచారు.అమిత్ షా పిలుపు మతవిద్వేషాల్ని రెచ్చగొట్టేలా వుందని ప్రత్యర్ది వర్గాలు అంటున్నాయి.గత ఏడు ముజాఫర్ నగర్ లో జాట్ లకి,ముస్లిం లకి మధ్య జరిగిన కలహాలు కొన్ని డజన్ల మంది మృతిచెందిన విషయం తెలిసిందే. Click here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment