Sunday 6 April 2014

రంజిత్ సింగ్ ఖడ్గాన్ని వేలం పాటలో దక్కించుకున్నాడు.



కెనడా కి చెందిన బాబ్ ధిల్లాన్ అనే భారతీయ సంతతికి చెందిన బిలియనీర్ గురువారం నాడు లండన్ లో జరిగిన ఒక వేలం పాట లో సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్(1799-1849) యొక్క ఖడ్గాన్ని దక్కించుకున్నాడు.వెల బయటకి చెప్ప లేదు గాని ప్రపంచవ్యాప్తంగా 700 మంది దీనికోసం పోటిపడ్డట్లు సదరు ఆక్షన్ కంపెనీ వారు ప్రకటించారు. సిక్కుల చరిత్రని తెలియబరిచే అనేక విలువైన వస్తువులు ఇప్పటికీ లండన్ లోని మ్యూజియం ల లో ఉన్నాయని ,దానిలో ఒక విలువైన వస్తువుని తాను పొందగలిగినందుకు సంతోషంగా ఉందని ధిల్లాన్ అన్నారు.Click here

No comments:

Post a Comment