Tuesday 21 October 2014

కేజ్రీవాల్ కి టాయ్ లెట్ ఫోటోలు పంపారు.



న్యూఢిల్లీ లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోని డర్టీ టాయ్ లెట్ ల్ని బాగు చేసేపనికి ముందు ఆప్ అదినేత కేజ్రీవాల్ పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఆ ప్రాంత బిజెపి నాయకులు ఆయనకి వాటి ఫోటోల్ని తీసి పంపారు. నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్చ్హ భారత్ పధకాన్ని విమర్శిస్తూ ఇటీవల క్రేజీవాల్ కొన్ని ఫోటోల్ని పంపగా అదే బాటని బిజిపి వారు అనుసరించారు.Click here

No comments:

Post a Comment