Thursday 30 October 2014

ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమలవుతుందా..?



ఇకమీదట బ్యూరోక్రాట్ల కెవరికి అయిదు నక్షత్రాల హోటళ్ళ లో  బస చేసే వీలు గాని,మీటింగ్ లు నిర్వహించే వీలు గాని ఉండకపోవచ్చు.అలాగే విమానాల్లో ఫస్ట్ క్లాస్ లో వెళ్ళడాన్ని కూడా పరిమితం చేస్తున్నారు.మోడీ ప్రభుత్వం పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించడానికి ..ఇంకా చెప్పాలంటే పది శాతానికి తగ్గించడానికి ఈ చర్యలు తీసుకున్నారు.అలాగే ప్రభుత్వ వాహనాలు కొనడం లో కూడా నియంత్రణ పాటించదలచుకున్నది సర్కారు.Manufacturing ఇంకా Infrastructure రంగాల్లో పురోగతి సాధించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవంటున్నారు విత్తమంత్రి అరుణ్ జైట్లీ. Click here

No comments:

Post a Comment