Thursday 16 April 2015

ఆగ్రా లోని చర్చ్ లో రచ్చ చేసిన దుండగులు..!



గురువారం ఉదయం తెల్లవారుజామున లక్నో పరిధి లోని ప్రతాప్ పుర ఏరియా లో ఉన్న సెయింట్ మేరీస్ చర్చ్ లో కి కొంత మంది దుండగులు ప్రవేశించి అక్కడ ఉన్న రెండు విగ్రహాల్ని పాడు చేశారు.అంతేగాక మేరీ మాత విగ్రహానికి కుక్క గొలుసు వేశారు.ఫాదర్ మూన్ లాజరస్ మాట్లాడుతూ తెల్లవారు జాము ప్రాంతం లో కారు శబ్దం అయిందని లేచి చూడగా కొందరు పారిపోతూ కనిపించారని తెలిపారు.ఈ ఘటన పై అక్కడి పోలీస్ లకి ఫిర్యాదు చేశారు.Click here 

No comments:

Post a Comment