Wednesday 25 April 2018

ఈ పేరు తో హోటల్ ని ఎవరైనా ఊహించగలరా..?


ఓల్గా సే గంగా అనే ప్రసిద్ధ నవల  అందరకీ తెలిసిందే.రాహుల్ సాంకృత్యాయాన్ రచించిన ఆ పుస్తకానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది.ఎవరైనాపుస్తకం చదువుతారు కాకపోతే మంచి రచన గా గుర్తుంచుకుంటారు.కాని పశ్చిమ గోదావరి జిల్లా లోని కుకునూరు అనే మండల కేంద్రం లో మటుకు ఆ పుస్తకం పేరు ని తమ హోటల్ కి పెట్టుకున్నాడు ఒక పుస్తక ప్రియుడు.ఇక్కడ పైన చూస్తున్నారు గా ఆ చిత్రందాని గురించి ఆ యజమాని రాం బాబు మాట్లాడుతూ వారి తండ్రి గారు ఈ పేరు పెట్టినట్లు దానిని తాను కొనసాగిస్తున్నట్లు తెలుపుతున్నారు.ఈ స్పూర్తి తో ఇంకా అనేకామంది ఇటువంటి మంచి విషయాల్ని అనుకరిస్తే బాగుంటుంది కదూ ..! 

No comments:

Post a Comment