గత సోమవారం విజయవాడ లో ఒక వృద్దురాలిని,ఆమె మనవరాలిని ఘోరంగా హత్య చేసిన నిందితుడు వెంకట్ (27) ని నలభై ఎనిమిది గంటలు గడవకముందే పోలీసులు పట్టుకున్నారు.అతడి దగ్గరనుంచి బంగారు ఆభరణాలు రికవరీ చేశారు.నగలని అపహరించే ఉద్దేశ్యం తో చాలా పకడ్బందీ ప్రణాళిక తో జంట హత్యలు చెసిన వెంకట్ ని డిసిపి ఎం.రవిప్రకాష్ నేతృత్వం లోని బృందం అరెస్ట్ చేసింది.Click here

No comments:
Post a Comment