న్యూఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న మదర్ డైరీ ఉత్పత్తులు ఇక మీదట దక్షిణాది ప్రముఖ నగరాల్లో కూడా విస్తరించనున్నాయి.నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కి అనుసంధానమైన ఈ డైరీ ఒక నెల లోపులో చెన్నయ్ లో ప్రవేశించి,ఆ తర్వాత హైదరాబాద్,బెంగుళూరు ల్లో తన కార్య కలాపాల్ని విస్తరించనున్నది.దాదాపుగా ఆరువేల అవుట్ లెట్ లను ఈ మూడు నగరాల ల్లో ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు.పాలతో పాటు 20 దాకా ఇతర ఉత్పత్తుల్ని కూడా మార్కెట్ చేస్తారు.ఎటువంటి అదనపు చార్జ్ తీసుకోకుండా కష్టమర్ ఇంటిదగ్గరకే తమ ప్రోడక్ట్ ల్ని చేరవేస్తుంది ఈ సంస్థ.2012-13 లో ఆరువేల అయిదువందల కోట్లు రెవెన్యూ సాధించిన ఈ సంస్థ 2017 కల్లా 10 వేల కోట్లు సాధించాలని ప్రణాళిక రూపొందిస్తున్నది. Click here
Tuesday 25 November 2014
మదర్ డైరీ దక్షిణాది ని అలరిస్తుందా..?
న్యూఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న మదర్ డైరీ ఉత్పత్తులు ఇక మీదట దక్షిణాది ప్రముఖ నగరాల్లో కూడా విస్తరించనున్నాయి.నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కి అనుసంధానమైన ఈ డైరీ ఒక నెల లోపులో చెన్నయ్ లో ప్రవేశించి,ఆ తర్వాత హైదరాబాద్,బెంగుళూరు ల్లో తన కార్య కలాపాల్ని విస్తరించనున్నది.దాదాపుగా ఆరువేల అవుట్ లెట్ లను ఈ మూడు నగరాల ల్లో ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు.పాలతో పాటు 20 దాకా ఇతర ఉత్పత్తుల్ని కూడా మార్కెట్ చేస్తారు.ఎటువంటి అదనపు చార్జ్ తీసుకోకుండా కష్టమర్ ఇంటిదగ్గరకే తమ ప్రోడక్ట్ ల్ని చేరవేస్తుంది ఈ సంస్థ.2012-13 లో ఆరువేల అయిదువందల కోట్లు రెవెన్యూ సాధించిన ఈ సంస్థ 2017 కల్లా 10 వేల కోట్లు సాధించాలని ప్రణాళిక రూపొందిస్తున్నది. Click here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment