Tuesday 5 May 2020

కధాకళి ప్రత్యేకత ఇది




కేరళ రాష్ట్రం పేరు చెప్పగానే మనకి గుర్తు వచ్చేది కధాకళి నృత్యం.ఆ పాత్రలు పోషించే వారు వేసుకునే ఆ దుస్తులు,మేకప్ అవీ అన్నీ ప్రత్యేకం గా ఉంటాయి.ముఖ కవళిక ల తోను,కళ్ళ తోనూ,రకరకాల ముద్రల తోనూ భావ ప్రకటన చేస్తూ సాగుతుంది ఈ కళా రూపం.రామాయణం నుంచి ఇతర శైవ సాహిత్యం నుంచి పాత్రలను తీసుకుంటారు.16 వ శతాబ్దం నుంచి కధాకళి నిరాటంకంగా  కొనసాగుతూనే ఉన్నది.దీనిలో ప్రముఖం గా వాయించే వాయిద్యాలు మద్దల(పొడుగ్గా ఉండేది) , సెంట (నిలువు గా ఉండే డ్రమ్ములు) ,ఇడక్క (సౌమ్య పాత్రలకి వాయించే డ్రమ్ము) ఇలా ఉంటాయి.పద్మనాభన్ నాయర్ (జననం 7 అక్టోబర్ 1928) ని కధాకళి పితామహుని గా పిలుస్తారు. 


No comments:

Post a Comment