Tuesday 15 October 2013

వచ్చే నెలలో మనదేశం రానున్న బ్రిటన్ రాచదంపతులు



నవంబర్ 6 నుంచి తొమ్మిది రోజులపాటు బ్రిటన్ రాచదంపతులు చార్లెస్,కేమిల్లా మనదేశం లో పర్యటించనున్నారు.కేరళ లోని ప్రసిద్ద ఎలిఫేంట్ కారిడార్ నిని వారు సందర్శిస్తారు. అంతేకాక ముంబాయి లో పలువురు చిత్ర ప్రముఖులతో విందు లో ఫాల్గొంటారు.డెహ్రాడూన్,ఢిల్లీ,పూనా,కోచి వంటి నగరాల్లో వివిధ రాజకీయ,సాంస్కృతిక ప్రముఖులని కలుసుకుంటారు.విద్య,స్త్రీ సాధికారత,వాణిజ్య విషయాల్లో ఇరు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటారు.నవంబర్ 14 న శ్రీలంక రాజధాని కొలంబో లో కామన్వెల్త్ దేశాధినేతల తో  జరిగే సమావేశం లో ఫాల్గొంటారు.Click here

No comments:

Post a Comment